#అంతర్జాతీయ వార్తలు

పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి

ముంబైలో 34 వాహనాల్లో “మానవ బాంబులు” అమర్చామని, కోటి మందిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మెసేజ్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడికి 50 ఏళ్లు ఉంటాయని, అతడిని నోయిడాలో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. మరొకరిని కూడా అరెస్ట్ చేశామని, అతను తన సిమ్ కార్డ్‌ను నిందితుడికి ఇచ్చాడని వివరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *