#జాతీయ వార్తలు #పొలిటికల్ వార్తలు

పార్లమెంట్లో రచ్చ..

లోక్‌సభలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకర సవరణ బిల్లు, యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *